ETV Bharat / state

పింఛను తొలగించడంపై కడపలో వృద్ధులు, వితంతువుల ధర్నా - pensioners dharna at cadapa

కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద తమ పింఛన్లు పునరుద్ధరించాలని సీపీఐ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు ఆందోళనకు దిగారు. పింఛన్ల పుస్తకాలు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్నేళ్ల నుంచి తీసుకుంటున్న పింఛన్లను రద్దు చేయడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Elderly widows dharna at Kadapa Corporation office
కడప లో వృద్ధులు వితంతువుల ధర్నా
author img

By

Published : Feb 4, 2020, 8:36 PM IST

పింఛను పునరుద్దరించాలని వృద్ధులు, వితంతువుల ధర్నా

పింఛను పునరుద్దరించాలని వృద్ధులు, వితంతువుల ధర్నా

ఇదీ చూడండి:

ఇంతకీ... మామిడికి....ఏమైంది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.