ETV Bharat / state

జమ్మలమడుగులో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి - jammala madugu

కడప జిల్లా జమ్మలమడుగులో చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. 258 కలశాలతో మహిళలు ఊరేగారు.

జమ్మలమడుగులో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి
author img

By

Published : Aug 1, 2019, 2:33 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం చౌడేశ్వరి దేవి ఆలయం నుంచి 258 మంది మహిళలు కలశాలతో ఉరేగింపు చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు .అమ్మవారి దర్శించుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

జమ్మలమడుగులో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి

కడప జిల్లా జమ్మలమడుగులో చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం చౌడేశ్వరి దేవి ఆలయం నుంచి 258 మంది మహిళలు కలశాలతో ఉరేగింపు చేశారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు .అమ్మవారి దర్శించుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.

జమ్మలమడుగులో ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి

ఇదీ చదవండి

నాలుగు రోజుల్లోనే..4 లక్షలకు పైగా దరఖాస్తులు

Intro:ap_vja_19_01_raitu_dharna_avb_ap 10122. రైతు మోసగించి నా సి పి సి డి యాజమాన్యం నుండి తమకు నష్టపరిహారం అందించాలంటూ రైతులు ఆందోళన బాట పట్టింది కృష్ణాజిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో గల సిపి మొక్కజొన్న సీడ్ కంపెనీ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ హనుమంత్ రెడ్డి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం గ్రామా లో గత ఖరీఫ్ సీజన్లో 210 ఎకరా ల్లో cpc మొక్కజొన్న సాగు చేయడం జరిగిందన్నారు కంపెనీ ఆర్గనైజర్ ప్రసాద్ ఎకరాకు 25 నుండి 35 kintala దిగుబడి వస్తుందని చెప్పారు 50 వేల రూపాయల పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు 109 ఎకరాల్లో పంట కోసి కంపెనీకి తరలించడం జరిగిందన్నారు సుమారుగా కోటి రూపాయల నష్టపరిహారం అందించాల్సి ఉందని రైతులు తెలిపారు కోటి రూపాయల నష్ట పరిహారానికి కేవలం 16 లక్షలు ఇస్తానంటే కంపెనీ ప్రకటించడం దారుణమని హనుమంత్ రెడ్డి అన్నారు ఆళ్లగడ్డ నుండి ఇప్పటి వరకు ఆరు సార్లు కంపెనీ వద్ద కు రావడం జరిగిందని ఇందు నిమిత్తం రెండు లక్షల 50 వేల వరకు ఖర్చు అయినట్లు రైతులు తెలియజేస్తున్నారు నష్టపరిహారం పొంది రైతాంగానికి న్యాయం జరిగేంత వరకు కంపెనీ వద్ద నుండి వెళ్ళేది లేదని రైతన్నలు ఆందోళన కొనసాగిస్తుంది బైట్స్. 1) హనుమంత్ రెడ్డి కర్నూలు జిల్లా రైతు సంఘం నాయకులు 2) రైతు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం రుద్రవరం


Body:రైతులు సి పి కంపెనీ ఎదుట ఆందోళన


Conclusion:రైతులు సీపీ కంపెనీ వద్ద ఆందోళన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.