కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్య మృతిపై సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శాసనసభ్యుడి మృతి బాధాకరమని తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: