ETV Bharat / state

శానిటైజర్ తాగి ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం - Asha worker at rollamadugu

కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగులో ఓ ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఎక్సైజ్ అధికారులు తనను అవమానపరిచారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

Asha worker at rollamadugu
శానిటైజర్ తాగి ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Aug 8, 2020, 6:44 PM IST

ఎక్సైజ్ అధికారులు తనను అవమానించారని ఓ ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన సునీత ఆశావర్కర్​గా విధులు నిర్వర్తిస్తోంది. ఎక్సైజ్ అధికారులు ఇంటికి వచ్చి.. తన భర్త గురించి అడిగారని సునీత తెలిపింది.. అతను ఎక్కడికి వెళ్లాడో తెలియదని బాధితురాలు వారికి సమాధానం తెలపగా..వారు అవమానించేలా దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది.. తాను ఆశా వర్కర్​గా పని చేసుకుంటూ గౌరవంగా జీవిస్తుంటే.. నోటికి వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు మాట్లాడారని ఆమె వాపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.

ఎక్సైజ్ అధికారులు తనను అవమానించారని ఓ ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన సునీత ఆశావర్కర్​గా విధులు నిర్వర్తిస్తోంది. ఎక్సైజ్ అధికారులు ఇంటికి వచ్చి.. తన భర్త గురించి అడిగారని సునీత తెలిపింది.. అతను ఎక్కడికి వెళ్లాడో తెలియదని బాధితురాలు వారికి సమాధానం తెలపగా..వారు అవమానించేలా దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది.. తాను ఆశా వర్కర్​గా పని చేసుకుంటూ గౌరవంగా జీవిస్తుంటే.. నోటికి వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు మాట్లాడారని ఆమె వాపోయింది. తమకు న్యాయం చేయాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.

ఇదీ చూడండి. 'రన్​ వే తగ్గిస్తే ప్రజల జీవితాలతో ఆడుకున్నట్లే'


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.