ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు - నరసాపురంలో తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ వార్తలు

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తమవంతు సాయం అందిస్తున్నారు.

vegetables distributed by tdp in narasapuram west godavari district
తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
author img

By

Published : Apr 25, 2020, 7:45 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా నాయకుడు బెజవాడ రమేశ్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 650 మందికి 9 రకాల కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా నాయకుడు బెజవాడ రమేశ్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 650 మందికి 9 రకాల కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.

ఇవీ చదవండి.. 'విద్యార్థుల ఫీజు బకాయిలు త్వరలో చెల్లిస్తాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.