ETV Bharat / state

దెందులూరులో అభివృద్ధి పనులకు మంత్రి పేర్ని నాని శంకుస్థాపన - పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో మంత్రి పేర్ని నాని

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి పేర్ని నాని శంకుస్థాపన చేశారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులతో మంత్రి మాట్లాడారు.

ground breaking cermony for developmental works by perni nani
మంత్రి పేర్ని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
author img

By

Published : Dec 31, 2020, 3:45 PM IST

రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మెుత్తం రూ 2.78 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో రూ 1.21 కోట్లతో నిర్మించే అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి విద్యార్థులతో ముచ్చటించారు.

రవాణాశాఖ మంత్రి పేర్ని నాని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మెుత్తం రూ 2.78 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ఉన్నత పాఠశాలలో రూ 1.21 కోట్లతో నిర్మించే అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్యే కోటార్ అబ్బయ్య చౌదరి విద్యార్థులతో ముచ్చటించారు.

ఇదీ చదవండి: 'న్యాయమూర్తుల బదిలీలతో జగన్ కేసుల విచారణలో జాప్యం జరగొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.