ETV Bharat / state

సంప్రదాయబద్ధంగా ఈడూరు వెంకటేశ్వరస్వామి కల్యాణం

author img

By

Published : Jun 2, 2020, 12:54 PM IST

Updated : Jun 2, 2020, 2:44 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఈడూరు గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి వారి కల్యాణం నిరాడంబరంగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Traditionally marriage of lord Venkateswaraswamy Kalyanam in westgodavari district
సంప్రదాయబద్ధంగా ఈడూరు వెంకటేశ్వరస్వామి కల్యాణం

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలోని వరాల వెంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి వివాహం చేశారు. దేవాలయ అనువంశిక ధర్మకర్తలు మంతెన వంశీయులు.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లాక్​డౌన్ కారణంగా ఈ కల్యాణానికి భక్తులను అనుమతించలేదు.

పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలోని వరాల వెంకటేశ్వర స్వామి కల్యాణం అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది. వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి వివాహం చేశారు. దేవాలయ అనువంశిక ధర్మకర్తలు మంతెన వంశీయులు.. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లాక్​డౌన్ కారణంగా ఈ కల్యాణానికి భక్తులను అనుమతించలేదు.

ఇదీచదవండి.

'ఏడాది కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చాం'

Last Updated : Jun 2, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.