ETV Bharat / state

నిప్పంటుకుని గడ్డి వాములు దగ్ధం

నిప్పంటుకుని పది ఎకరాల గడ్డి దగ్ధం అయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా లక్కవరంలో జరిగింది.

author img

By

Published : May 31, 2020, 4:28 PM IST

The blazing grass fires in lakkavaram west godavari district
నిప్పంటుకుని గడ్డి వాములు దగ్ధం

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది ఎకరాల గడ్డి దగ్ధం అయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని బాధిత రైతులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది ఎకరాల గడ్డి దగ్ధం అయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని బాధిత రైతులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.