ETV Bharat / state

నిప్పంటుకుని గడ్డి వాములు దగ్ధం - పశ్చిమగోదావరి జిల్లాలో క్రైం

నిప్పంటుకుని పది ఎకరాల గడ్డి దగ్ధం అయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా లక్కవరంలో జరిగింది.

The blazing grass fires in lakkavaram west godavari district
నిప్పంటుకుని గడ్డి వాములు దగ్ధం
author img

By

Published : May 31, 2020, 4:28 PM IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది ఎకరాల గడ్డి దగ్ధం అయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని బాధిత రైతులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది ఎకరాల గడ్డి దగ్ధం అయ్యింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉండవచ్చని బాధిత రైతులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

వలసకూలీల పాలిట దేవుడు సోనూ సూద్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.