ETV Bharat / state

భూములు స్వాధీనం చేసుకుంటున్నారని ఎస్సీల ఆందోళన - sc protest in west godavari district

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీలు ఆందోళనకు దిగారు. పక్కనే ఉన్న డొంక పోరంబోకు భూములు బాగు చేస్తూ... తమ భూములను తీసుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఇలా చేయడం సరికాదని వారు వాపోయారు. బాధితులకు అండగా తెదేపా, జనసేన నాయకులు మద్దతు పలికారు.

sc protest in jangareddygudem mandal
శ్రీనివాసపురంలో ఎస్సీలు ఆందోళన
author img

By

Published : Feb 4, 2020, 7:59 PM IST

ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీల ఆందోళన

ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుంటుందని ఎస్సీల ఆందోళన

ఇదీ చదవండి:

పోరంబోకు భూములు ఇళ్ల స్థలాల ప్రతిపాదనపై భాజపా కిసాన్​ మోర్చా అభ్యంతరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.