పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయంలో కమిషనర్ శ్రావణ్కుమార్ నూతన గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఎంపికైన వాలంటీర్లు సచివాలయంలో రిపోర్ట్ చేసి విధుల్లో చేరాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా పని చేయాలని కమిషనర్ సూచించారు.
ఇవీ చూడండి...