ETV Bharat / state

ఘనంగా పాటెమ్మ తల్లి ఉత్సవాలు.. 108 కలశాలతో గ్రామోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో పాటెమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

author img

By

Published : Apr 7, 2019, 8:29 PM IST

ఘనంగా పాటెమ్మ తల్లి ఉత్సవాలు
ఘనంగా పాటెమ్మ తల్లి ఉత్సవాలు

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో పాటెమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా... పెరుగూడెం గ్రామానికి చెందిన మహిళలు 108 కలశాలతో గ్రామోత్సవంగా బయలుదేరి... తిమ్మన్నగూడెంలో గల అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ కొలువైన దేవత యలమర్తి వారి ఆడపడుచు కావడంతో ప్రతి ఏటా పెరుగూడెం గ్రామానికి చెందిన ప్రజలు 108 కలశాలను కోవెలకు తీసుకొచ్చి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా పాటెమ్మ తల్లి ఉత్సవాలు

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో పాటెమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా... పెరుగూడెం గ్రామానికి చెందిన మహిళలు 108 కలశాలతో గ్రామోత్సవంగా బయలుదేరి... తిమ్మన్నగూడెంలో గల అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ కొలువైన దేవత యలమర్తి వారి ఆడపడుచు కావడంతో ప్రతి ఏటా పెరుగూడెం గ్రామానికి చెందిన ప్రజలు 108 కలశాలను కోవెలకు తీసుకొచ్చి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇవి చూడండి....

చెంబులో తల ఇరుక్కుపోయి... తల్లడిల్లిన పిల్లి


Gauriganj (Uttar Pradesh), Apr 07 (ANI): While speaking to ANI on Income-Tax (I-T) raids on properties of Madhya Pradesh Chief Minister Kamal Nath's close aides in Uttar Pradesh's Gauriganj, Union Textile Minister Smriti Irani said, "Congress party is indulged and involved in several scams and corruption cases. They have looted money of the taxpayers of India. So, I request masses of our nation that they should cast their vote for progress and not for any other issue."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.