ETV Bharat / state

ఓటమి ఓ అవకాశం... వచ్చే ఎన్నికలే లక్ష్యం: నాగబాబు - ఓటమి ఓ అవకాశం... వచ్చే ఎన్నికలే లక్ష్యం : జనసేన నేత నాగబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ అధ్యక్షుడు కొణిదల నాగబాబు పర్యటించారు. నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి ఆక్సిజన్ లాంటివాళ్లని ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

జనసేన నేత నాగబాబు
author img

By

Published : Sep 13, 2019, 10:44 PM IST

ఓటమి ఓ అవకాశం... వచ్చే ఎన్నికలే లక్ష్యం : జనసేన నేత నాగబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ అధ్యక్షుడు కొణిదల నాగబాబు పాల్గొన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఆక్సిజన్ లాంటి వాళ్లని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఘనంగా పనిచేశారని ప్రశంసించారు. ఓటమి ఒక విధంగా మంచిదేనన్న ఆయన.. వచ్చే ఐదేళ్లలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్రతి కార్యకర్త 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీకార పాలన చేయాలని వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఓట్లు వచ్చాయన్న ఆయన 2024 నాటికి 2 కోట్ల ఓట్లు వచ్చేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఓటమి ఓ అవకాశం... వచ్చే ఎన్నికలే లక్ష్యం : జనసేన నేత నాగబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జనసేన పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ అధ్యక్షుడు కొణిదల నాగబాబు పాల్గొన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలు ఆక్సిజన్ లాంటి వాళ్లని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు ఘనంగా పనిచేశారని ప్రశంసించారు. ఓటమి ఒక విధంగా మంచిదేనన్న ఆయన.. వచ్చే ఐదేళ్లలో పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్రతి కార్యకర్త 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతీకార పాలన చేయాలని వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల ఓట్లు వచ్చాయన్న ఆయన 2024 నాటికి 2 కోట్ల ఓట్లు వచ్చేలా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

వైకాపా వంద రోజుల పాలనపై త్వరలో నివేదిక: పవన్

Intro:


Body:Ap-tpt-77-09-posha Abhiyan-Av-Ap10102


కరువు పీడిత ప్రాంతంలో మాతాశిశు మరణాల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పోషణ్ అభియాన్ మాసోత్సవాలు ఐసిడిఎస్, వైద్యశాఖ సంయుక్తంగా మాత శిశువుల ఆరోగ్యం, పోషణ, సంరక్షణ, రక్తహీనత తదితర అంశాలను విస్తృతస్థాయిలో ప్రచారం చేపట్టారు. చిత్ర స్థాయిలో గర్భిణీలు బాలింతలతో సుదీర్ఘంగా మాట్లాడి వారిలో అవగాహన కల్పిస్తూ మాతాశిశు మరణాలకు తావు లేకుండా చేయాలన్న సంకల్పంతో ముమ్మరంగా గ్రామాలలో చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.
రక్తహీనత పోషకాహార లోపం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు గతంలో ఈ లక్షణాలతో మృతిచెందిన బాలింతలు గర్భిణులు చిన్నారుల విషయంలో లో క్షేత్రస్థాయిలో విచారించి మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్న సంకల్పంతో ఐసిడిఎస్, వైద్యఆరోగ్య సిబ్బంది గట్టిగా కృషి ప్రారంభించారు అంగన్ వాడి కేంద్రాలు ప్రాథమిక ఉన్నత స్థాయి ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాల పరిధిలో కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఆశ వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కరువు ప్రభావంతో పోషణ లోపం రక్తహీనత ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇవాళ కోసువారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోషణ అభియాన్, ప్రధానమంత్రి సురక్ష యోజన కార్యక్రమాలపై వైద్యాధికారి నిరంజన్ కుమార్ రెడ్డి చైతన్య కార్యక్రమం చేపట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమాలు జోరందుకున్నాయి.


R.sivaReddy kit no 863 tbpl ctr
8008574616


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.