ETV Bharat / state

పోలవరం పనులకు మేఘా భూమి పూజ - polavaram project latest news

పోలవరం ప్రాజెక్టులోని హెడ్​వర్క్స్​ , జలవిద్యుత్​ కేంద్రం నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్​ సంస్థ భూమిపూజ చేసింది.

పోలవరం ప్రాజెక్ట్​కు మేఘా సంస్థ భూమి పూజ
author img

By

Published : Nov 2, 2019, 6:52 AM IST

పోలవరం ప్రాజెక్ట్​కు మేఘా సంస్థ భూమి పూజ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ చేసింది. ప్రాజెక్టు పనులకు అనుమితిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం వలన ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. స్పిల్​వేలో ఉన్న 18వ బ్లాక్ వద్ద జలవనరుల శాఖ అధికారులతో కలిసి పూజలు చేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. ఇటీవలె జరిగిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం హెడ్ వర్క్స్​ తో పాటు జలవిద్యుత్ కేంద్రం పనుల్ని మేఘా సంస్థ దక్కించుకుంది.

పోలవరం ప్రాజెక్ట్​కు మేఘా సంస్థ భూమి పూజ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ భూమిపూజ చేసింది. ప్రాజెక్టు పనులకు అనుమితిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం వలన ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. స్పిల్​వేలో ఉన్న 18వ బ్లాక్ వద్ద జలవనరుల శాఖ అధికారులతో కలిసి పూజలు చేశారు. అనంతరం పనులు ప్రారంభించారు. ఇటీవలె జరిగిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో పోలవరం హెడ్ వర్క్స్​ తో పాటు జలవిద్యుత్ కేంద్రం పనుల్ని మేఘా సంస్థ దక్కించుకుంది.

ఇదీ చదవండి :

అనుకున్న సమయానికే పోలవరం పూర్తి: మంత్రి అనిల్

Intro:AP_TPG_21_01_POLAVARAM_BHOOMI_POOJA_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ లో మెగా కంపెనీ వివాదాలు నడుమ భూమి పూజ చేశారు. నవయుగా ఉప గుత్తేదార్లు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి తర్వాత భూమి పూజ చెయ్యాలంటూ ఆందోళన చేపట్టి అడ్డుకున్నారు. దీంతో వివాదం జరిగింది. పోలీస్ ఆందోళన కారులు అడ్డుకున్నారు. మధ్యాహ్నం స్పిల్ ఛానల్ వద్ద భూమి పూజ చేశారు. Body:పోలవరం భూమి పూజConclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.