ETV Bharat / state

తస్మాత్​ జాగ్రత్త: గ్రామ వాలంటీర్లమంటూ.. దోచేశారు! - ap latest

గ్రామ వాలంటీర్లమంటూ వచ్చారు. వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వేలిముద్రలు తీసుకున్నారు. తీరా చూస్తే వేలకు వేల రూపాయలు మాయమయ్యాయి. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పొంగటూరులో కలకలం రేపింది.

fake grama volunteers stolen the digital money
author img

By

Published : Aug 20, 2019, 9:46 PM IST

గ్రామ వాలంటీర్లంటూ..!

గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. వేలి ముద్రలు, బ్యాంకు ఖాతా నంబరు రాబట్టారు. సవివరంగా చెప్పక పోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని బెదిరించారు. అమాయక ప్రజలు ఆ వలలో చిక్కారు. మొబైల్​కు వచ్చిన సంక్షిప్త సందేశం చూసి షాకయ్యారు. తీరా చూస్తే.. వారి అకౌంట్​లోంచి నగదు మాయమైంది. లబోదిబో మంటూ బ్యాంకుకెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు డ్రా చేశారంటూ సిబ్బంది తెలిపారు. ఇలా నకిలీ గ్రామ వాలంటీర్లు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామస్థుల డబ్బు కొట్టేశారు. కష్టపడి సంపాదించిన సొమ్ము పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందుకే... ప్రజలారా..! తస్మాస్​ జాగ్రత్త..!! ఇలాంటి కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి.

గ్రామ వాలంటీర్లంటూ..!

గ్రామ వాలంటీర్లమంటూ వచ్చి.. వివరాలు నమోదు చేసుకున్నారు. వేలి ముద్రలు, బ్యాంకు ఖాతా నంబరు రాబట్టారు. సవివరంగా చెప్పక పోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులవుతారని బెదిరించారు. అమాయక ప్రజలు ఆ వలలో చిక్కారు. మొబైల్​కు వచ్చిన సంక్షిప్త సందేశం చూసి షాకయ్యారు. తీరా చూస్తే.. వారి అకౌంట్​లోంచి నగదు మాయమైంది. లబోదిబో మంటూ బ్యాంకుకెళితే.. గుర్తుతెలియని వ్యక్తులు డ్రా చేశారంటూ సిబ్బంది తెలిపారు. ఇలా నకిలీ గ్రామ వాలంటీర్లు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామస్థుల డబ్బు కొట్టేశారు. కష్టపడి సంపాదించిన సొమ్ము పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందుకే... ప్రజలారా..! తస్మాస్​ జాగ్రత్త..!! ఇలాంటి కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి.

ఇవీ చదవండి

సినీ ఫక్కీలో చోరీ.. పట్టిచ్చిన కర్రలు, చెప్పులు

Intro:ap_vja_64_20_car_auto_di_avb_ap10122. కొబ్బరి మొక్కల తెస్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా నూజివీడు మండలం ముక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన పి రవి తోట సాంబశివరావు కుమార్ స్వామి నేడు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నుండి కొబ్బరి మొక్కలు తీసుకొస్తున్నారు మార్గమధ్యంలో గల పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గ్రామం వద్ద మోటర్ బైక్స్ తప్పించబోయి మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో ఆటో బోల్తా కొట్టింది ఆటోలో ఉన్న ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమీప ప్రజలు నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్య సేవలు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:కారు ఆటో ఢీ ముగ్గురికి గాయాలు


Conclusion:కారు ఆటో ఢీ ముగ్గురికి గాయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.