ETV Bharat / state

దేవాలయాల పునరుద్ధరణకు బడ్డెట్​లో పెద్ద పీఠ: వెల్లంపల్లి - దేవాదాయ ధర్మాదాయ శాఖ

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు దర్శించుకున్నారు.

రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి
author img

By

Published : Jul 21, 2019, 2:26 PM IST

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థాన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీర్ణోద్ధరణ, ఆలయాల పునరుద్ధరణ, దూప దీప నైవేద్యాలు కోసం ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. మంత్రితో పాటు పలు అధికారులు ప్రజా నాయకులు పాల్గొన్నారు .

రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

ఇదీ చూడండి తెదేపా చేసిన తప్పు మనం చేయకూడదు: హోంమంత్రి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థాన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీర్ణోద్ధరణ, ఆలయాల పునరుద్ధరణ, దూప దీప నైవేద్యాలు కోసం ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. మంత్రితో పాటు పలు అధికారులు ప్రజా నాయకులు పాల్గొన్నారు .

రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

ఇదీ చూడండి తెదేపా చేసిన తప్పు మనం చేయకూడదు: హోంమంత్రి

Intro:Ap_vsp_77_21_paderu_ammavaru_sakhambarigaa_av_ap10082.mp4

యాంకర్: విశాఖ మన్యం ఇలావేల్పు మోద కొండమ్మ అమ్మవారిని శాఖఅంబారిగా అలకంకరించారు. అమ్మవారి ప్రతిమ, సింహం ప్రతిమ, గుడి చుట్టూ రకరకాల కూరగాయలతో ముస్తాబు చేశారు. వేకువజామున ఎమ్మెల్యే ప్రత్యేక పూజా చేశారు. ఉదయం నుంచి భక్తులు బారులుదీరి మొక్కులు తీర్చుకున్నారు. Body:శివConclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.