ETV Bharat / state

పేద కుటుంబాలకు సరకుల పంపిణీ - Delivery of goods in Jangareddygudem

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డాంగేనగర్ లో 300 కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Distribution of  Essential commodities to poor families
పేద కుటుంబాలకు సరకుల పంపిణీ
author img

By

Published : May 16, 2020, 8:35 AM IST

లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెదేపా సీనియర్ నేత రావూరి కృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డాంగేనగర్ లో 300 కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరకులు అందజేశారు.

లాక్ డౌన్ మరింత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నందున పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలను.. దాతలు ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ప్రభుత్వాల సూచనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.

లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెదేపా సీనియర్ నేత రావూరి కృష్ణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం డాంగేనగర్ లో 300 కుటుంబాలకు 13 రకాల నిత్యావసర సరకులు అందజేశారు.

లాక్ డౌన్ మరింత కాలం కొనసాగే అవకాశాలు ఉన్నందున పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలను.. దాతలు ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని ప్రభుత్వాల సూచనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి:

వలసకూలీల కష్టాలు ఎప్పుడు తీరేనో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.