ETV Bharat / state

పెట్రోల్ ధరలు తగ్గించాలని సీపీఐ ధర్నా - పెట్రోల్ ధరలు తగ్గించాలని వామపక్షాలు ధర్నా

గత 15 రోజులుగా ప్రజలపై ఇంధన భారం అధికంగా పడుతోంది. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలంటూ సీపీఐ ధర్నా చేపట్టింది. లాక్​డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రోల్ భారం మోపడంపై మండిపడింది.

cpi protest
cpi protest
author img

By

Published : Jun 20, 2020, 3:32 PM IST

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. లాక్​డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రో ధరల పెంపు పెను భారంగా మారిందన్నారు. 15 రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరల వల్ల.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టారు. పెంచిన పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. లాక్​డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై పెట్రో ధరల పెంపు పెను భారంగా మారిందన్నారు. 15 రోజులుగా పెరుగుతున్న పెట్రో ధరల వల్ల.. సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: 'రోహిత్​ క్రీజులో అరగంట ఉంటే చాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.