ETV Bharat / state

జిల్లాలో 133కు చేరిన కరోనా కేసులు

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 133కు చేరింది. 3 రోజుల్లో 31 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

author img

By

Published : Jun 1, 2020, 3:48 PM IST

corona cases increasing in west godavari dst from past 3 days
corona cases increasing in west godavari dst from past 3 days

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. గత 3 రోజులుగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ రోజు 8 మంది కరోనా బారిన పట్టడ్డుగా ఫలితాలు వచ్చాయి.

వీటితో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 133కు పెరిగింది. ఇందులో 57 మంది డిశ్చార్జ్ కాగా.. 76 మంది ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏలూరులో నిన్న 11 కేసులు నమోదు కాగా.. ఈ రోజు 6కేసులు నమోదయ్యాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది. గత 3 రోజులుగా 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 17 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ రోజు 8 మంది కరోనా బారిన పట్టడ్డుగా ఫలితాలు వచ్చాయి.

వీటితో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 133కు పెరిగింది. ఇందులో 57 మంది డిశ్చార్జ్ కాగా.. 76 మంది ఏలూరు కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏలూరులో నిన్న 11 కేసులు నమోదు కాగా.. ఈ రోజు 6కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

ప్రభుత్వ తీరుపై హైకోర్టును ఆశ్రయించనున్న నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.