ETV Bharat / state

నరసాపురంలో సీఐటీయూ సభ్యుల నిరసన

author img

By

Published : Jul 3, 2020, 9:12 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఐటీయూ సభ్యులు నిరసన తెలిపారు. అసంఘటిత రంగాల కార్మికులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

citu protest in west godavari dst narsapuram against sate and central govt
citu protest in west godavari dst narsapuram against sate and central govt

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగాల కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయొద్దంటూ నినాదాలు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగాల కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాయొద్దంటూ నినాదాలు చేశారు.

ఇదీ చూడండి : కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించే కుట్ర జరుగుతోంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.