పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ భవిష్య పాఠశాలలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును డీసీహెచ్ ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంత మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని, అత్యవసరమైన ఆక్సిజన్ను అందించిన చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు