ETV Bharat / state

పబ్జీ ఆటకు బానిసై... జబ్బుపడి యువకుడు మృతి

author img

By

Published : Aug 11, 2020, 1:20 PM IST

ఆడుతూ,పాడుతూ హాయిగా గడపాల్సిన యువకులు సెల్​ఫోన్​ ప్రపంచంలో పడి ప్రాణాలనే వదులుతున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం జాజులకుంటగ్రామంలో జరిగింది. 16 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. సెల్​ఫోన్​లో పబ్జీగేమ్ ఆడుతూ నిద్రహారాలు మానేసాడు. చివరికి అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.

పబ్జి ఆటకు బానిసై యువకుడు మృతి
పబ్జి ఆటకు బానిసై యువకుడు మృతి
పబ్జి ఆటకు బానిసై యువకుడు మృతి
పబ్జి ఆటకు బానిసై యువకుడు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పబ్జి ఆటకు బానిసై ఓ బాలుడు మృతి చెందాడు. జాజులకుంట గ్రామానికి చెందిన పైడిమాల పవన్ కుమార్ (16) పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆటలకు బానిసయ్యాడు. ప్రతిరోజు ఈ ఆటలాడుతూ సెల్ ఫోన్​కు హత్తుకు పోయేవాడు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఏకధాటిగా నిద్రాహారాలు లేకుండా ఆటలాడాడు .ఈ క్రమంలో అతనికి వాంతులు-విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయించగా నెగిటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి

ఏం కష్టమొచ్చిందో... కాలువ వంతెనపైనే మహిళ నివాసం

పబ్జి ఆటకు బానిసై యువకుడు మృతి
పబ్జి ఆటకు బానిసై యువకుడు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పబ్జి ఆటకు బానిసై ఓ బాలుడు మృతి చెందాడు. జాజులకుంట గ్రామానికి చెందిన పైడిమాల పవన్ కుమార్ (16) పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆటలకు బానిసయ్యాడు. ప్రతిరోజు ఈ ఆటలాడుతూ సెల్ ఫోన్​కు హత్తుకు పోయేవాడు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఏకధాటిగా నిద్రాహారాలు లేకుండా ఆటలాడాడు .ఈ క్రమంలో అతనికి వాంతులు-విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనుమానంతో అతనికి కరోనా పరీక్షలు చేయించగా నెగిటివ్ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి

ఏం కష్టమొచ్చిందో... కాలువ వంతెనపైనే మహిళ నివాసం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.