ETV Bharat / state

హెచ్​బీఎల్ పరిశ్రమలో ప్రమాదం... కార్మికుడి మృతి - accident news in hbl factory at vijayanagaram

విజయనగరం జిల్లా కందివలసలోని హెచ్​బీఎల్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. క్రేన్ నుంచి ముడి సరకు మహంతి రమణ(28) అనే కార్మికుడిపై పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

హెచ్​బీఎల్ పరిశ్రమలో ప్రమాదం... కార్మికుడి మృతి
హెచ్​బీఎల్ పరిశ్రమలో ప్రమాదం... కార్మికుడి మృతి
author img

By

Published : May 11, 2020, 8:49 PM IST

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం హెచ్​బీఎల్ కర్మాగారంలో క్రేన్ నుంచి ముడిసరుకు కార్మికుడిపై జారిపడింది. ఈ ఘటనలో రాజోలుకు చెందిన మహంతి రమణ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం హెచ్​బీఎల్ కర్మాగారంలో క్రేన్ నుంచి ముడిసరుకు కార్మికుడిపై జారిపడింది. ఈ ఘటనలో రాజోలుకు చెందిన మహంతి రమణ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతదేహన్ని పోస్టుమార్టం చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి

ఉపాధి లేక.. ఉసురు తీసుకున్నాడు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.