ETV Bharat / state

విజయనగరంలో ఏనుగుల దాడి.. మహిళ మృతి - విజయనగరంలో అడవి ఏనుగుల దాడిలో మహిళ మృతి వార్తలు

విజయనగరం జిల్లాలో జరిగిన అడవి ఏనుగుల దాడిలో గంట చిన్నమ్మి అనే మహిళ మృతి చెందింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

women dies in elephants attack at vijayanagaram district
ఏనుగుల దాడిలో మృతిచెందిన మహిళ
author img

By

Published : Dec 6, 2019, 7:34 PM IST

విజయనగరంలో అడవి ఏనుగుల దాడిలో మహిళ మృతి

విజయనగరం జిల్లా కురుపాంలో ఏడాదిగా సంచరిస్తున్న అడవి ఏనుగులను తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మి(55) వరికోతకు వెళ్లగా ఏనుగులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవి ఏనుగులను తరలించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: పార్వతీపురంలో ఉల్లి కోసం తోపులాట

విజయనగరంలో అడవి ఏనుగుల దాడిలో మహిళ మృతి

విజయనగరం జిల్లా కురుపాంలో ఏడాదిగా సంచరిస్తున్న అడవి ఏనుగులను తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన గంట చిన్నమ్మి(55) వరికోతకు వెళ్లగా ఏనుగులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవి ఏనుగులను తరలించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: పార్వతీపురంలో ఉల్లి కోసం తోపులాట

Intro:ఏనుగుల దాడిలో మహిళ మృతి...Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గత ఏడాదిగా సంచరిస్తున్న అడవి ఏనుగులను తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల శుక్రవారం సాయంత్రం జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామానికి చెందిన గంట చినమ్మి(55) వరి చేను కోతకు వెళ్లగా ఏనుగులు దాడిచేయడం తో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అడవి ఏనుగులను తరలించేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.Conclusion:కురుపాం నియోజకవర్గంలో
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.