ETV Bharat / state

నిమజ్జనంలో అపశృతి... చెరువులో మునిగి బాలుడు మృతి

author img

By

Published : Aug 23, 2020, 9:21 AM IST

వినాయక నిమజ్జనంలో విషాదం జరిగింది. అదుపుతప్పి చెరువులో మునిగి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా కురుపాం మండలంలో జరిగింది.

The boy drowned in a pond while immersing the statue of Vinayaka.
వినాయక నిమజ్జనంలో అపశృతి

విజయనగరం జిల్లా కురుపాం మండలం గుజ్జు వాయి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గణనాథుడి ప్రతిమను నిమజ్జనం చేస్తున్న సమయంలో అదుపుతప్పిన బాలుడు... చెరువులో మునిగి కన్నుమూశాడు.

ఇవీ చదవండి:

విజయనగరం జిల్లా కురుపాం మండలం గుజ్జు వాయి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గణనాథుడి ప్రతిమను నిమజ్జనం చేస్తున్న సమయంలో అదుపుతప్పిన బాలుడు... చెరువులో మునిగి కన్నుమూశాడు.

ఇవీ చదవండి:

అంకాలమ్మ ఆలయ ప్రధాన అర్చకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.