ETV Bharat / state

తండ్రి మరణం... కన్నీళ్లతో పరీక్ష రాసిన విద్యార్థి

author img

By

Published : Mar 5, 2020, 7:04 PM IST

విజయనగరం జిల్లా గరివిడి మండలం తుమ్ముదికి చెందిన విద్యార్థి రాంబాబు తండ్రి మరణించినా ఇంటర్​ పరీక్షకు హాజరయ్యాడు. తండ్రి భౌతిక దేహం వద్ద విలపించిన రాంబాబును బంధువులు ఓదార్చి పరీక్షా కేంద్రానికి పంపించారు. ఇంటి పెద్దను కోల్పోయిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటితోనే పరీక్షను పూర్తి చేశాడు.

Student who attended examinations even if father died
శోకాన్ని దిగమింగి..పరీక్ష రాసిన విద్యార్థి
శోకాన్ని దిగమింగి.. పరీక్ష రాసిన విద్యార్థి

శోకాన్ని దిగమింగి.. పరీక్ష రాసిన విద్యార్థి

ఇదీ చదవండి:

తిరుపతిలో ఉత్తరాఖండ్​ వాసి అనుమానాస్పద మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.