ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలేరో.. ఒకరు మృతి - Malliveedu road accident

విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మల్లివీడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరొకరు గాయపడ్డారు.

road accident
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బొలేరో వాహనం.. ఒకరు మృతి
author img

By

Published : Feb 12, 2021, 12:31 PM IST

మల్లివీడు సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని.. బొలేరో వాహనం ఢీకొట్టింది. వేపాడ మండలం వీలుపర్తి గ్రామానికి చెందిన చుక్క కిషోర్, కె.యేసు అనే ఇద్దరు మిత్రులు కొత్తవలస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వీరిని శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. యేసుకు కాలు విరిగింది. కిషోర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చదవండి:

మల్లివీడు సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని.. బొలేరో వాహనం ఢీకొట్టింది. వేపాడ మండలం వీలుపర్తి గ్రామానికి చెందిన చుక్క కిషోర్, కె.యేసు అనే ఇద్దరు మిత్రులు కొత్తవలస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వీరిని శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రికి తరలించారు. యేసుకు కాలు విరిగింది. కిషోర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదీ చదవండి:

ఒడిశాలో ట్రాలీ ఆటో బోల్తా, నలుగురికి తీవ్ర గాయాలు.. విశాఖకు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.