ETV Bharat / state

స్వర్ణముఖి నదిలో పడి వ్యక్తి మృతి - vijayangaram swarnamukhi river latest news

మక్కువ ప్రాంతానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి.. స్వర్ణముఖి నదిలో పడి మృతి చెందాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి నదిలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు.

person died in suvarnamukhi river in vijayangaram district
స్వర్ణముఖి నదిలో మరణించిన నాగరాజు
author img

By

Published : Aug 15, 2020, 5:16 PM IST

స్వర్ణముఖి నదిలో పడి విజయనగరం జిల్లా మక్కువకు చెందిన మధుర నాగరాజు అనే వ్యక్తి (60) మృతి చెందాడు. మద్యం మత్తులో పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

స్వర్ణముఖి నదిలో పడి విజయనగరం జిల్లా మక్కువకు చెందిన మధుర నాగరాజు అనే వ్యక్తి (60) మృతి చెందాడు. మద్యం మత్తులో పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా... వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.