ETV Bharat / state

అమరావతిపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: బొత్స - minister bosta sensational comments on amaravthi news

అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతిలో నాలుగు భవనాలు తప్ప ఏమీలేదని పునరుద్ఘాటించారు.

minister-bosta-comments-on-capital-city-amaravthi
minister-bosta-comments-on-capital-city-amaravthi
author img

By

Published : Nov 26, 2019, 7:56 PM IST

అమరావతిపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: బొత్స

అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, యనమల రామకృష్ణుడు ట్విట్టర్‌ ద్వారా కొత్త అవతారం ఎత్తారని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా అభివృద్ధిపై సహచర మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించిన బొత్స... తెలుగుదేశం నేతల తీరుపై మండిపడ్డారు. గత ఐదేళ్లలో రాజధాని నిర్మించకుండా ఏం చేశారని నిలదీశారు. అమరావతిలో నాలుగు భవనాలు తప్ప ఏమీలేదని... శ్మశానంలా తయారుచేశారని మంత్రి బొత్స వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి : నాలుగు భవనాలు తప్పితే అమరావతిలో ఏముంది..? మంత్రి బొత్స

అమరావతిపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: బొత్స

అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేశ్, యనమల రామకృష్ణుడు ట్విట్టర్‌ ద్వారా కొత్త అవతారం ఎత్తారని దుయ్యబట్టారు. విజయనగరం జిల్లా అభివృద్ధిపై సహచర మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించిన బొత్స... తెలుగుదేశం నేతల తీరుపై మండిపడ్డారు. గత ఐదేళ్లలో రాజధాని నిర్మించకుండా ఏం చేశారని నిలదీశారు. అమరావతిలో నాలుగు భవనాలు తప్ప ఏమీలేదని... శ్మశానంలా తయారుచేశారని మంత్రి బొత్స వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి : నాలుగు భవనాలు తప్పితే అమరావతిలో ఏముంది..? మంత్రి బొత్స

Intro:అమరావతి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కున్న ఘనత చంద్రబాబునాయుడు కే దక్కింది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మంత్రి బొత్స ధ్వజం


Body:మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి పేరుతో రైతుల నుంచి భూములు లాక్కుని ఎలాంటి ఇ నిర్మాణాలు చేపట్ట అధోగతి పాలు చేసిన పరిస్థితి ఉందని మున్సిపల్ శాఖ మంత్రి e బొత్స సత్యనారాయణ ధ్వజ మెత్తారు విజయనగరం జిల్లా కలెక్టర్ సమావేశ భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత త ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని కేవలం అమరావతి ఇ పేరుమీద ఉన్న రాజధానిలో భూసేకరణ చేపట్టి అక్కడ 4 భవనాలను మాత్రమే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందన్నారు హైకోర్టు ఒకటే 90 శాతం పనులు పూర్తిగా భవనాల నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు చంద్రబాబు నాయుడు కి వత్తాసు పలికే విధంగా ఆంధ్రజ్యోతి ఇ పత్రికలో మాపై బురద జల్లే కథనాలు ఎన్నో రాసిన సందర్భాలు ఉన్నాయని అయితే ప్రజలు వాటిని నమ్మకుండా నేడు వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టి ఆయన నిజ స్వరూపాన్ని నేరుగా చూసిన పరిస్థితి ఉందన్నారు ఇప్పటికైనా తెలుసుకుని ట్విట్టర్ ల రూపంలో లో రూపంలో మీరు చెప్పిన విషయాన్ని ఎవరు నమ్మరు అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో లో నరసయ్య తదితరులు పాల్గొన్నారు


Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.