ETV Bharat / state

'మనం-మన పరిశుభ్రత' పైలట్​ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే - manam mana parishubratha project in nellimarla

విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 'మనం-మన పరిశుభ్రత' పైలట్​ ప్రాజెక్టును ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపే బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.

pilot project inagurated by mla
మనం-మన పరిశుభ్రత పైలట్​ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 1, 2020, 7:15 PM IST

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 'మనం-మన పరిశుభ్రత' అనే పైలట్​ ప్రాజెక్ట్​లను ప్రారంభించారు. భోగాపురం మండలం సవరవిల్లి పంచాయతీలో నిర్వహించి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పల్లె ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా 300 కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచేందుకు చెత్తబుట్టలను అందజేశారు.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 'మనం-మన పరిశుభ్రత' అనే పైలట్​ ప్రాజెక్ట్​లను ప్రారంభించారు. భోగాపురం మండలం సవరవిల్లి పంచాయతీలో నిర్వహించి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పల్లె ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా 300 కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచేందుకు చెత్తబుట్టలను అందజేశారు.

ఇదీ చదవండి: ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డారు... విచారణ జరిపించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.