ETV Bharat / state

విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

author img

By

Published : Feb 21, 2021, 2:23 PM IST

విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10.30 సమయానికి 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.

local body
local body

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి నెమ్మదిగా ఓటర్లు పోలింగ్ బూత్​ల వద్ద క్యూలు మొదలయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జిల్లా సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు తీసుకోవాల్సిన చర్యలపై కౌంటింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 10.30 సమయానికి 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచి నెమ్మదిగా ఓటర్లు పోలింగ్ బూత్​ల వద్ద క్యూలు మొదలయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. జిల్లా సంయుక్త కలెక్టర్ కిషోర్ కుమార్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు తీసుకోవాల్సిన చర్యలపై కౌంటింగ్ సిబ్బందికి సూచనలు చేశారు. ఉదయం 10.30 సమయానికి 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.