ETV Bharat / state

జూట్ టెక్నాలజీ మిషన్ భవనం ప్రారంభమెప్పుడో..! - vizianagaram-district latest news

విజయనగరం జిల్లా బొబ్బిలిలో జూట్ టెక్నాలజీ మిషన్ భవనం నిరుపయోగంగా ఉంది. పారిశ్రామికవాడలో సుమారు నాలుగేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని ఇప్పటివరకూ ప్రారంభించలేదు. ఈ భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.

jute-technology-mission-building-in-bobbili-vizianagaram-district
జూట్ టెక్నాలజీ మిషన్ భవనం
author img

By

Published : Aug 25, 2020, 12:37 AM IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులకు.. అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ మిషన్ పనులు చేపట్టింది. భవనం నిర్మించినప్పటికీ.. అది రైతులకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా... సిబ్బంది కొరతతో టెక్నాలజీ సేవలు కష్టంగా ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా భవనాన్ని ప్రారంభించాలని జనపనార సాగుదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రైతులకు.. అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ మిషన్ పనులు చేపట్టింది. భవనం నిర్మించినప్పటికీ.. అది రైతులకు అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై అధికారులను సంప్రదించగా... సిబ్బంది కొరతతో టెక్నాలజీ సేవలు కష్టంగా ఉందని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా భవనాన్ని ప్రారంభించాలని జనపనార సాగుదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

అధికారులపై నిర్దిష్ట కాలంలో చర్యలు తీసుకోవాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.