ETV Bharat / state

వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ: ఆళ్ల నాని - విజయంనగరం జిల్లా తాజా వార్తలు

గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఉప ముఖ్యమంత్రులతో కలిసి ఆయన విజయంనగరంలోని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు.

health minister alla nani visit parvathipuram areal hospital in vizianagaram district
వైద్య సేవలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ: ఆళ్ల నాని
author img

By

Published : Sep 21, 2020, 8:03 PM IST

గత ప్రభుత్వ హయాంలో వైద్యం నిర్లక్షానికి గురైందని.. ఆ లోటును భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్,పుష్పశ్రీవాణి, పశుసంవర్ధక సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజుతో కలిసి విజయంనగరంలోని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. రూ.45 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు.

పట్టణాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అధికారులు ప్రతిపాదించిన వాటిలో అనువైన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

గత ప్రభుత్వ హయాంలో వైద్యం నిర్లక్షానికి గురైందని.. ఆ లోటును భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్,పుష్పశ్రీవాణి, పశుసంవర్ధక సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజుతో కలిసి విజయంనగరంలోని పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. రూ.45 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నట్లు చెప్పారు.

పట్టణాలతో పాటు గిరిజన ప్రాంతాల్లోనూ వైద్య సేవలు మెరుగుపరిచేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. అధికారులు ప్రతిపాదించిన వాటిలో అనువైన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఇదీ చూడండి: 'తిరుమల కొండపైనే మద్యం అమ్మేలా ఉన్నారు!'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.