ETV Bharat / state

కళాకారులకు నిత్యావసర సరకుల పంపిణీ - కళాకారులకు నిత్యవసర సరుకుల పంపిణీ

ప్రజలు లాక్​డౌన్ నిబంధలను పాటిస్తూ...కరోనా నియంత్రణకు సహకరించాలని ఎమ్మెల్యే వీరభద్రస్వామి కోరారు. కష్టకాలంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను అభినందించారు.

కళాకారులకు నిత్యవసర సరుకుల పంపిణీ
కళాకారులకు నిత్యవసర సరుకుల పంపిణీ
author img

By

Published : May 22, 2020, 9:35 PM IST

కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దాతృత్వంతో ముందుకు రావటాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభినందించారు. ప్రజలు లాక్​డౌన్ నిబంధలను పాటిస్తూ... కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

విజయనగరం రాజీవ్ స్టేడియంలో రోటరీ, లీ ప్యారడైజ్ కన్వెన్షన్ సంస్థల సహకారంతో 320 మంది కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ... లాక్​డౌన్ సమయంలో పేదవారికి నిత్యావసర వస్తువులు అందాలనే తలంపుతో ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు, దాతృత్వంతో ముందుకు రావటాన్ని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అభినందించారు. ప్రజలు లాక్​డౌన్ నిబంధలను పాటిస్తూ... కరోనా నియంత్రణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

విజయనగరం రాజీవ్ స్టేడియంలో రోటరీ, లీ ప్యారడైజ్ కన్వెన్షన్ సంస్థల సహకారంతో 320 మంది కళాకారులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ... లాక్​డౌన్ సమయంలో పేదవారికి నిత్యావసర వస్తువులు అందాలనే తలంపుతో ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.