ETV Bharat / state

మా హక్కుల్ని కాలరాస్తున్నారు: నేరెళ్ల వలస గిరిజనులు

రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోకుండా చేస్తున్నారని ఒడిశా సరిహద్దు గ్రామ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేయకుండా అధికారులు అడ్డుకున్నారని, రీపోలింగ్ నిర్వహించి ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

author img

By

Published : Apr 11, 2019, 11:58 PM IST

మా హక్కుల్ని కాలరాస్తున్నారు
మా హక్కుల్ని కాలరాస్తున్నారు

విజయనగరం జిల్లా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామం నేరెళ్ల వలసలో ఓటింగ్ వివాదస్పదమయింది. బూతు నెంబరు 1లో 1,083 ఓట్లు, నాలుగో బూతులో 779 ఓట్లు ఉండగా... సుమారు 12వందల ఓటర్లను ఇప్పటికే ఒడిశాలో వేశారంటూ అధికారులు అడ్డుకున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిజనుల ఆందోళన నిర్వహించారు. వెంటనే కలెక్టర్ స్పందించి దీనికి కారణమైన ప్రీసైడింగ్ ఆఫీసర్​పై చర్యలు తీసుకొని... రీపోలింగ్ నిర్వహించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఓటమి భయంతోనే బురద చల్లుతున్నారు: జగన్​

మా హక్కుల్ని కాలరాస్తున్నారు

విజయనగరం జిల్లా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామం నేరెళ్ల వలసలో ఓటింగ్ వివాదస్పదమయింది. బూతు నెంబరు 1లో 1,083 ఓట్లు, నాలుగో బూతులో 779 ఓట్లు ఉండగా... సుమారు 12వందల ఓటర్లను ఇప్పటికే ఒడిశాలో వేశారంటూ అధికారులు అడ్డుకున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు గిరిజనుల ఆందోళన నిర్వహించారు. వెంటనే కలెక్టర్ స్పందించి దీనికి కారణమైన ప్రీసైడింగ్ ఆఫీసర్​పై చర్యలు తీసుకొని... రీపోలింగ్ నిర్వహించాలని గిరిజనులు డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి: ఓటమి భయంతోనే బురద చల్లుతున్నారు: జగన్​

Intro:ap_knl_33_11_poling_mugimpu_av_c3 కర్నూలు జిల్లా లా ఎమ్మిగనూరు నియోజకవర్గం లో ఈవీఎంలు మొరాయింపు తో కొన్ని కేంద్రాలలో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్దకు ఓటర్లు సాయంత్రం 6 గంటల లోపే చేరుకున్నారు వారంతా ఓటు వేసే వరకు పోలింగ్ కొనసాగింది. ఈవీఎంల మొరాయింపు తో ఓటింగ్ పోలింగ్ బాగా ఆలస్యమయింది నియోజకవర్గంలో 79 శాతం పోలింగ్ నమోదైంది.సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.


Body:పోలింగ్


Conclusion:ముగింపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.