ETV Bharat / state

మామిడిపల్లిలో 9 మంది గ్రామ వాలంటీర్లకు కరోనా - మామిడిపల్లిలో 9 మంది గ్రామవాలంటీర్లకు కరోనా వార్తలు

విజయనగరం జిల్లాను కరోనా కలవర పెడుతోంది. సాలూరు మండలంలో కేసులు ఎక్కుగా నమోదు అవుతున్నాయి. ఒక్క మామిడిపల్లిలోనే... 9 మంది గ్రామవాలంటీర్లకు కరోనా సోకింది.

corona
corona
author img

By

Published : Jul 18, 2020, 8:18 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో కరోనా విజృంభిస్తోంది. గ్రామంలో 26 మందికి కరోనా పరీక్షలు చెయ్యగా 11 మందికి పాజిటివ్ గా తేలింది. మరో ఇద్దరు పీహెచ్​సీ సిబ్బందికీ వైరస్ సోకింది. వీరిలో 9 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు.

మరోవైపు.. మామిడిపల్లి వీఆర్వోకి కరోనా సోకింది. మొత్తంగా సాలూరు మండల పరిధిలో 12 కేసుల నమోదు కారణంగా.. ప్రజలు భయపడుతున్నారు. రోజు రోజుకూ కేసులు పెరగుతున్న పరిస్థితుల్లో అధికారుల ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు.

విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో కరోనా విజృంభిస్తోంది. గ్రామంలో 26 మందికి కరోనా పరీక్షలు చెయ్యగా 11 మందికి పాజిటివ్ గా తేలింది. మరో ఇద్దరు పీహెచ్​సీ సిబ్బందికీ వైరస్ సోకింది. వీరిలో 9 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు.

మరోవైపు.. మామిడిపల్లి వీఆర్వోకి కరోనా సోకింది. మొత్తంగా సాలూరు మండల పరిధిలో 12 కేసుల నమోదు కారణంగా.. ప్రజలు భయపడుతున్నారు. రోజు రోజుకూ కేసులు పెరగుతున్న పరిస్థితుల్లో అధికారుల ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు, మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.