ETV Bharat / state

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి - స్కూల్​ బస్​ ఢీకొట్టి మృతి చెందిన విద్యార్థి న్యూస్

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాను చదువుతున్న పాఠశాల బస్సు ఢీకొని ఎల్​కేజీ చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు.

child died in road accident at vizianagaram district
author img

By

Published : Nov 22, 2019, 7:18 PM IST

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో దారుణం జరిగింది. అభిరామ్ అనే చిన్నారి... పాఠశాల బస్సు ఢీకొని మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు గ్రామస్థులను కలచివేసింది.

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

ఇదీ చూడండి: డివైడర్​ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు... నలుగురికి గాయాలు

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో దారుణం జరిగింది. అభిరామ్ అనే చిన్నారి... పాఠశాల బస్సు ఢీకొని మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు గ్రామస్థులను కలచివేసింది.

స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

ఇదీ చూడండి: డివైడర్​ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు... నలుగురికి గాయాలు

Intro:స్కూల్ బస్ ఢీకొని ఎల్ కేజీ విద్యార్థి మృతి.Body:*విజయనగరం బ్రేకింగ్*


* జియ్యమ్మవలస మండలం చినమేరంగి లో దారుణం.

* స్కూల్ బస్ ఢీకొని ఎల్ కేజీ విద్యార్థి అభిరామ్ మృతి.

* తాను చదువుతున్న సెయింట్ మౌంట్ ఫోర్ట్ స్కూల్ బస్ నుంచి దిగి బస్ ముందు నుంచి వెళ్తున్న సమయంలో ఢీకొన్న బస్.

* చిన్నారి మృతితో స్థానికంగా చోటుచేసుకున్న విషాదం.Conclusion:కురుపాం నియోజకవర్గంలో

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.