ETV Bharat / state

కొవిడ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అదనపు డీఎంహెచ్​ఓ - Additional Dmho dead Due to Covid

కరోనా మహమ్మారి బారిన పడి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి తుది శ్వాస విడిచారు. ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపుతోంది. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స పొందుతూ అడిషనల్​ డీఎంహెస్​వో రవికుమార్ మరణించారు.

కొవిడ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అదనపు డీఎంహెచ్​ఓ
కొవిడ్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన అదనపు డీఎంహెచ్​ఓ
author img

By

Published : May 12, 2021, 1:28 PM IST

విజయనగరం జిల్లా అదనపు డీఎంహెచ్‌వో రవికుమార్ కొవిడ్‌ బారిన పడి మృతి చెందారు. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవికుమార్ మరణించారు. ఈ సంఘటన జిల్లా వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

విజయనగరం జిల్లా అదనపు డీఎంహెచ్‌వో రవికుమార్ కొవిడ్‌ బారిన పడి మృతి చెందారు. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవికుమార్ మరణించారు. ఈ సంఘటన జిల్లా వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఇవీ చూడండి : కొవిడ్​ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.