జైపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పరిధిలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని లారీ యజమాని పప్పల మోహన్ తెలిపారు.
ఇదీ చూడండి:
జైపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పరిధిలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని లారీ యజమాని పప్పల మోహన్ తెలిపారు.
ఇదీ చూడండి:
జైపూర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు పట్టణం పరిధిలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని లారీ యజమాని పప్పల మోహన్ తెలిపారు.
ఇదీ చూడండి: