ETV Bharat / state

విశాఖ మన్యంలో యువకుని హత్య

author img

By

Published : Jul 19, 2020, 4:23 PM IST

విశాఖ మన్యంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాటుసారా, గంజాయికి బానిసైన కొంత మంది యువకులు ఈ హత్య చేసుంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

young-man-murder-at-gamparai-vishakapatnam
విశాఖ మన్యంలో యువకుని హత్య

విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాకు బానిసైన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పెద్దబయలు మండలం గంపరాయి గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. గ్రామానికి చెందిన 20 మంది యువకులు గంజాయికి బానిసై తరచూ గోడవలు పడతున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. వారే ఈ హత్య చేశారని యువకుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాకు బానిసైన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పెద్దబయలు మండలం గంపరాయి గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. గ్రామానికి చెందిన 20 మంది యువకులు గంజాయికి బానిసై తరచూ గోడవలు పడతున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. వారే ఈ హత్య చేశారని యువకుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వైద్యుల సేవకు 'కళా'వందనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.