ETV Bharat / state

తప్పుడు కేసులపై విచారించాలని డీఎస్పీకి వైకాపా నేత వినతి - ycp leader cases news

లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందజేస్తుంటే తనపై అనవసరంగా కేసులు పెట్టారని వైకాపా నేత బొడ్డేడ ప్రసాద్​ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ చేయాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణికిి వినతిపత్రం అందజేశారు.

తప్పుడు కేసులపై విచారించాలని డీఎస్పీకి వైకాపా నేత వినతి
తప్పుడు కేసులపై విచారించాలని డీఎస్పీకి వైకాపా నేత వినతి
author img

By

Published : Apr 16, 2020, 4:00 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తే తమపై తప్పుడు కేసులు పెట్టడం తగదని ఆర్​ఈసీఎస్​ మాజీ ఛైర్మన్​, వైకాపా నేత బొడ్డేడ ప్రసాద్​ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి డీఎస్పీ శ్రావణికి వినతిపత్రం అందజేశారు. దీనిపై తగిన విచారణ చేయాలని కోరారు. సీఎం జగన్​ ఆదేశాల మేరకు పేదలకు నిత్యావసరాలు అందజేస్తుంటే కొంతమంది తనపై అనవసరంగా ఫిర్యాదు చేశారని వాపోయారు. తాను వ్యక్తిగత దూరం పాటిస్తూనే సరుకులు అందించానని వివరించారు.

ఇదీ చూడండి..

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తే తమపై తప్పుడు కేసులు పెట్టడం తగదని ఆర్​ఈసీఎస్​ మాజీ ఛైర్మన్​, వైకాపా నేత బొడ్డేడ ప్రసాద్​ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి డీఎస్పీ శ్రావణికి వినతిపత్రం అందజేశారు. దీనిపై తగిన విచారణ చేయాలని కోరారు. సీఎం జగన్​ ఆదేశాల మేరకు పేదలకు నిత్యావసరాలు అందజేస్తుంటే కొంతమంది తనపై అనవసరంగా ఫిర్యాదు చేశారని వాపోయారు. తాను వ్యక్తిగత దూరం పాటిస్తూనే సరుకులు అందించానని వివరించారు.

ఇదీ చూడండి..

రేషన్​ డీలర్లతో జాయింట్ కలెక్టర్​ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.