ETV Bharat / state

గ్రామ కంఠం భూములు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలి - గ్రామ కంఠం భూముల అమ్మకాల విషయంపై విశాఖలో ఆందోళన

గ్రామ కంఠం భూములు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని... విశాఖ జిల్లా పాయకరావుపేటలోని కొర్లయ్యపేట గ్రామానికి చెందిన మత్య్సకారుల కుటుంబాలు డిమాండ్ చేశాయి.

vishakapatnam villagers protest to take action on people who are selling village lands
గ్రామ కంఠం భూములు అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
author img

By

Published : Aug 19, 2020, 10:43 PM IST

గ్రామ కంఠం భూములు అమ్మకాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా పాయకరావుపేటలోని కొర్లయ్యపేట గ్రామానికి చెందిన మత్య్సకారులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతూ మత్స్యకార కుటుంబాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని... మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు ఆవేదన చెందారు. పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు.

ఇదీ చదవండి:

గ్రామ కంఠం భూములు అమ్మకాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా పాయకరావుపేటలోని కొర్లయ్యపేట గ్రామానికి చెందిన మత్య్సకారులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తమ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతూ మత్స్యకార కుటుంబాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని... మహిళలపై దౌర్జన్యం చేస్తున్నారని బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు ఆవేదన చెందారు. పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు.

ఇదీ చదవండి:

పొడవైన మీనం.... తోక లేని చిత్రం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.