ETV Bharat / state

ఫార్మాసిటీ ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన విజయసాయి రెడ్డి

author img

By

Published : Jul 15, 2020, 3:31 PM IST

రాంకీ ఫార్మాసిటీ కంపెనీ ప్రమాద ఘటన బాధుతులను ఎంపీ విజయసాయి రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు.

vijayasai reddy meets ram ki pharma city victims
బాధితులను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి

రాంకీ ఫార్మాసిటీ కంపెనీలో ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఆరిలోవలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని విజయసాయిరెడ్డి కలిశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని విజయసాయి రెడ్డి భరోసా ఇచ్చారు.

రాంకీ ఫార్మాసిటీ కంపెనీలో ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలను రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఆరిలోవలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని విజయసాయిరెడ్డి కలిశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని విజయసాయి రెడ్డి భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: వెనకటి పెద్దల ఆరోగ్యసూత్రాలే శ్రీరామ రక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.