విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో వైకాపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. వైకాపా నేత బోడాల రమాదేవి తన సొంత డబ్బుతో కూరగాయలు, కోడిగుడ్లు సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు హాజరై.. సరకుల్ని ప్రజలకు అందించారు. దాదాపు 750 కుటుంబాలకు వీటిని అందజేశారు.
ఇవీ చదవండి... సత్యసాయి సేవా సంస్థ దాతృత్వం