ETV Bharat / state

'వాల్తేరు డివిజన్ రద్దు చేస్తామని చెప్పడం సరికాదు' - railway division waltheru

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేకంగా కేటాయించిన రైల్వే జోన్​లో వాల్తేరు డివిజన్​ను రద్దు చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఈ ప్రకటనను విశాఖలోని ట్రేడ్ యూనియన్ నాయకులు తీవ్రంగా ఖండించారు.

వాల్తేరు డివిజన్ రద్దు చేస్తామని చెప్పడం సబబు కాదు
author img

By

Published : Jul 19, 2019, 9:32 PM IST

వాల్తేరు డివిజన్ రద్దు చేస్తామని చెప్పడం సబబు కాదు

ఎన్నో ఉద్యమాల అనంతరం రాష్ట్రంలోని విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్​కు రైల్వేజోన్ కేటాయించడం జరిగిందని...ఇప్పుడు దాన్ని రద్దు చేస్తామని మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడం ఆందోళనకరమని ట్రేడ్ యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాల నేతలను, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలుస్తామని తెలిపారు. ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

ఇది చూడండి: ల్యాండ్ టైటిల్ యాక్టుకు గ్రీన్ సిగ్నల్

వాల్తేరు డివిజన్ రద్దు చేస్తామని చెప్పడం సబబు కాదు

ఎన్నో ఉద్యమాల అనంతరం రాష్ట్రంలోని విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్​కు రైల్వేజోన్ కేటాయించడం జరిగిందని...ఇప్పుడు దాన్ని రద్దు చేస్తామని మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించడం ఆందోళనకరమని ట్రేడ్ యూనియన్ నాయకులు మండిపడ్డారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలను, అన్ని సంఘాల నేతలను, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల మద్దతుతో కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలుస్తామని తెలిపారు. ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామని యూనియన్ నాయకులు హెచ్చరించారు.

ఇది చూడండి: ల్యాండ్ టైటిల్ యాక్టుకు గ్రీన్ సిగ్నల్

Intro:ap_rjy_36_19_nursing_students_nerasana_avb_ap10019తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం


Body:నర్శింగ్ కాలేజీ విద్యార్థులు రెండవ రోజు నిరసన


Conclusion:తూర్పుగోదావరిజిల్లా తాళ్ళరేవు మండలం చొల్లంగిలోని హరిత నర్శింగ్ స్కూలుకు చెందిన విద్యార్థులు యజమాన్యం పై రెండోరోజు తమ నిరసనను తెలియజేస్తూ తరగతులు బహిష్కరించారు.పర్చిమబెంగాల్ ఒరిస్సా రాష్ట్ర విద్యార్థులుమూడువందలమంది తమకు సరయిన ఆహారం అందింటంలేదని మంచినీరు ఇతర అవసరాలకు ఉపయోగించే నీరు కలుషితమవుతున్నాయని వాటివల్ల అనారోగ్యంతోబాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోకుండా మాపైనే నిందలు వేస్తుందని ఆరోపించారు.గురువారం స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పోలీసులు సమక్షంలో నెలరోజుల్లో సమస్యలను పరిక్షరిస్తానని హామీఇచ్చారని అందరూ వెళ్లిపోయిన తరువాత యాజమాన్యం మాపై భౌతికదాడులు చేయించారుఅని హాస్టల్గదిలో కరెంట్ లేకుండా బాత్రూమ్లలో నీళ్లు రాకుండా చేసారని మాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారుఅంటూ స్దానిక కోరంగి పోలీసులుకు ఫిర్యాదుచేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.