ETV Bharat / state

అపార్ట్​మెంట్​లో దొంగతనం.. రంగంలోకి పోలీసులు

విశాఖ జిల్లా అనకాపల్లి రింగ్​రోడ్డులోని ఓ అపార్ట్​మెంట్​లో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Jan 18, 2021, 3:22 PM IST

Theft in the apartment
అపార్ట్​మెంట్​లో దొంగతనం

అనకాపల్లి రింగ్​రోడ్డులోని ఓ అపార్ట్​మెంట్​లో దొంగతనం జరిగింది. కోరిబిల్లి హరికృష్ణచైతన్య కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 13వ తేదీన నర్సీపట్నం వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు చైతన్యకు సమాచారం ఇచ్చారు. ఎనిమిదిన్నర తులాల బంగారు వస్తువులు, ఇరవై వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ క్రైం ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:

అనకాపల్లి రింగ్​రోడ్డులోని ఓ అపార్ట్​మెంట్​లో దొంగతనం జరిగింది. కోరిబిల్లి హరికృష్ణచైతన్య కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 13వ తేదీన నర్సీపట్నం వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు చైతన్యకు సమాచారం ఇచ్చారు. ఎనిమిదిన్నర తులాల బంగారు వస్తువులు, ఇరవై వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ క్రైం ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి:

రాచపల్లి జంక్షన్ వద్ద 140 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.