ETV Bharat / state

చోడవరం రైతుబజార్​లో ఉద్రిక్తత - చోడవరంలో వ్యాపారుల ఆందోళన

మార్కెట్ యార్డులను రైతు బజార్లుగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయంపై వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖపట్నం జిల్లా చోడవరం రైతు బజార్​ను తరిలించే తరలించే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

The tension in the Chodorum farmer's bazaar vizag district
చోడవరం రైతుబజార్​లో ఉద్రిక్తత
author img

By

Published : May 29, 2020, 10:39 AM IST

విశాఖపట్నం జిల్లా చోడవరంలో మూడు కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణ పనులు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా.. మార్కెటింగ్ శాఖ తమ పరిధిలో ఉన్న మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు అమ్మకాలు జరిపేలా ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఆదేశాల ప్రకారం రైతుబజార్​ను ఖాళీ చేయిస్తున్న పోలీసులకు వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము ఎక్కడికీ వెళ్లేది లేదంటూ.. ఈ రైతుబజార్​లోనే విక్రయాలు జరుపుతామని స్పష్టం చేశారు.

విశాఖపట్నం జిల్లా చోడవరంలో మూడు కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైతుబజార్ నిర్మాణ పనులు ఆసంపూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా.. మార్కెటింగ్ శాఖ తమ పరిధిలో ఉన్న మార్కెట్ యార్డుల్లో కూరగాయలు, పండ్లు అమ్మకాలు జరిపేలా ఉత్తర్వులు జారీచేసింది.

ఈ ఆదేశాల ప్రకారం రైతుబజార్​ను ఖాళీ చేయిస్తున్న పోలీసులకు వ్యాపారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాము ఎక్కడికీ వెళ్లేది లేదంటూ.. ఈ రైతుబజార్​లోనే విక్రయాలు జరుపుతామని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

ఎస్‌ఈసీ ‘ఆర్డినెన్స్‌’పై నేడు హైకోర్టు తీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.