ETV Bharat / state

గత ఏడాది అదృశ్యమైన మహిళ మృతి.. అస్తిపంజరం లభ్యం - Missing woman death body found in Devada pond

విశాఖ గాజువాకపెద గంట్యాడ మండలం దేవాడ చెరువులో గత ఏడాది డిసెంబర్​లో అదృశ్యమైన మహిళ చనిపోయింది. ఆమె అస్తిపంజరం లభ్యమైంది.

మహిళ అస్తిపంజరం
మహిళ అస్తిపంజరం
author img

By

Published : May 18, 2021, 8:35 AM IST

Updated : May 18, 2021, 10:11 AM IST

విశాఖ గాజువాకపెద గంట్యాడ మండలం దేవాడ చెరువులో వృక్షాన అనే 48 ఏళ్ల మహిళ అస్తిపంజరం లభ్యమైంది. ఇస్లాంపేటకు చెందిన ఆమె... 2020 డిసెంబర్ లో అదృశ్యం అయినట్టు కేసు నమోదు అయింది.

దేవాడ చెరువు సమీపంలో ఓ అస్తిపంజరాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్తిపంజరంపై ఉన్న దుస్తుల ఆధారంగా.. అది వృక్షానకు చెందినదే అని ధృవీకరించుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

విశాఖ గాజువాకపెద గంట్యాడ మండలం దేవాడ చెరువులో వృక్షాన అనే 48 ఏళ్ల మహిళ అస్తిపంజరం లభ్యమైంది. ఇస్లాంపేటకు చెందిన ఆమె... 2020 డిసెంబర్ లో అదృశ్యం అయినట్టు కేసు నమోదు అయింది.

దేవాడ చెరువు సమీపంలో ఓ అస్తిపంజరాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అస్తిపంజరంపై ఉన్న దుస్తుల ఆధారంగా.. అది వృక్షానకు చెందినదే అని ధృవీకరించుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఇదీ చదవండి:

వేసవి సెలవుల తర్వాత సంగం డెయిరీ విచారణ

Last Updated : May 18, 2021, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.