ETV Bharat / state

విశాఖలో వైభవంగా జగన్నాథ స్వామి రథోత్సవాలు

author img

By

Published : Jul 6, 2019, 11:38 PM IST

జగన్నాథ స్వామి రథోత్సవాలలో భాగంగా విశాఖ టర్నర్ చౌల్ట్రీ హాలులో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూర్మావతారంలో ఉన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తజనం
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తజనం

విశాఖ జగన్నాథ స్వామి ఆలయంలో.. రథోత్సవం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పూజారులు స్వామివారి కూర్మ అవతారం వెనుక ఉన్న కథలను భక్తులకు వివరించారు.

ఇదీ చూడండి చేయి తగిలితే... సిగ్గుతో ముడుచుకుంటది!

స్వామివారిని దర్శించుకుంటున్న భక్తజనం

విశాఖ జగన్నాథ స్వామి ఆలయంలో.. రథోత్సవం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పూజారులు స్వామివారి కూర్మ అవతారం వెనుక ఉన్న కథలను భక్తులకు వివరించారు.

ఇదీ చూడండి చేయి తగిలితే... సిగ్గుతో ముడుచుకుంటది!

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట అమీర్ షా వలీ మసీదులో ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు నమాజ్ చేశారు. భక్తి శ్రద్ధలతో నమాజ్ లో పాల్గొన్నారు. గురువు మంచి విషయాలు తెలిపారు.


Body:నెల్లూరు జిల్లా


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.