ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. వ్యక్తి మృతి - man died in a accident in anakapally news

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినకాడ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. వ్యక్తి మృతి
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. వ్యక్తి మృతి
author img

By

Published : Jun 14, 2020, 4:17 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మళ్ల అయ్యలనాయుడు అనే వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అయ్యలనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మళ్ల అయ్యలనాయుడు అనే వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అయ్యలనాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి..

కశీంకోటలో వైఎస్ఆర్ బీమా చెక్కుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.