ETV Bharat / state

విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి: నారా లోకేశ్​

author img

By

Published : Jul 14, 2020, 10:48 AM IST

విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆయన.. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి: నారా లోకేశ్​
విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి: నారా లోకేశ్​

విశాఖ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంలో మరణించిన కెమిస్ట్ శ్రీనివాస్‌ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సంతాపం తెలిపారు. విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న ఆయన.. ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాంకీ ఎస్​ఈజెడ్​లో 15 రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఈ ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్​ డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి..

విశాఖ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంలో మరణించిన కెమిస్ట్ శ్రీనివాస్‌ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ సంతాపం తెలిపారు. విశాఖలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్న ఆయన.. ఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాంకీ ఎస్​ఈజెడ్​లో 15 రోజుల వ్యవధిలోనే 2 ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఈ ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లోకేశ్​ డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి..

విశాఖ: ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.